- A. బాబర్
- B. ఫిరోజ్ తుగ్లక్
- C. అక్బర్
- D. అల్లాఉద్దీన్ ఖిల్జీ
Answer: బాబర్
బ్రిటిష్ వారు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారు
- A. గోవా
- B. హుగ్లి
- C. ఆర్కాట్
- D. సూరత్
Answer: సూరత్
మౌర్య చక్రవర్తుల్లో చివరి వాడు ఎవరు
- A. ఉదయనుడు
- B. దశరథుడు
- C. కునాలుడు
- D. బృహధ్రతుడు
Answer: బృహధ్రతుడు
‘వాతాపి కొండ’ ఏ పల్లవ రాజు బిరుదు
- A. మహేంద్ర వర్మ1
- B. నరసింహ వర్మ1
- C. నరసింహ వర్మ2
- D. మహేంద్ర వర్మ2
Answer: మహేంద్ర వర్మ1
450లో 30 శాతం ఎంత అవుతుంది
- A. 150
- B. 135
- C. 180
- D. 1350
Answer: 135
కింది వాటిలో కేంద్ర పన్నుల జాబితాలో లేనిది ఏది
- A. ఇన్కమ్ టాక్స్
- B. కస్టమ్స్
- C. భూమి పన్ను
- D. కార్పొరేషన్ టాక్స్
Answer: భూమి పన్ను
ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏమిటి
- A. వార్తా పత్రికలు
- B. కార్యనిర్వాహకశాఖ
- C. న్యాయశాఖ
- D. బ్యూరోక్రసీ
Answer: వార్తా పత్రికలు
ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి వ్యవస్థ
- A. చట్టపరమైన వ్యవస్థ
- B. సలహా సంఘం
- C. రాజ్యాంగ పరమైన వ్యవస్థ
- D. స్వేచ్చ కలిగిన వ్యవస్థ
Answer: సలహా సంఘం
రిజర్వు బ్యాంక్ ఓపెన్ మార్కెట్ లావాదేవీలు దేనికి సంబంధించినవి
- A. షేర్ల కొనుగోలు, అమ్మకం
- C. విదేశీ మారక ద్రవ్యాన్ని వేలం వేయడం
- C. సెక్యురిటీలను కొనడం, అమ్మడం
- D. బంగారు కొనుగోళ్లు
Answer: విదేశీ మారక ద్రవ్యాన్ని వేలం వేయడం
పరిశ్రమలు మూతపడడానికి ఏది అంతరంగిక కారణం కాదు
- A. అసమర్థ పాలక వ్యవస్థ
- B. కరెంటు కొరత
- C. తప్పుడు డివిడెండ్ పాలసీ
- D. వనరులను మళ్లించడం
Answer: తప్పుడు డివిడెండ్ పాలసీ
ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు?
- A. 40
- B. 42
- C. 43
- D. 44
Answer: 42
రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎంత కాలం అవులులో ఉంటుంది?
- A. 12నెలలు
- B. 9నెలలు
- C. రాష్ట్రపతి ఉపసంహరించే వరకు
- D. ఆరు నెలలు
Answer: 6నెలలు
ఆలిండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీని ఎవరి అధ్యక్షతన ఏర్పరిచారు?
- A. ఆర్. ఎస్. మీర్థా
- B. ఎ. డి. గోర్వాలా
- C. శివరామన్
- D. ఎ. ఎం. ఖుస్రో
Answer: ఎ. డి. గోర్వాలా
ఆర్థికమాంద్యం వల్ల దెబ్బతిన్న సహకారోద్యమ పరిస్థితులను పరిశీలించి, సంస్థల పునర్నిర్మాణానికి తగిన సూచనలివ్వడం కోసం మద్రాసు ప్రభుత్వం ఏర్పరచిన కమిటీ ఏది?
- A. బుర్రా వెంకటప్పయ్య
- B. విజయ రాఘవాచారి
- C. ఆర్. ఎస్. మీర్థా కమిటి
- D. ఏదీకాదు
Answer: విజయ రాఘవాచారి
కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ను ఎవరి అధ్యక్షతన ఏర్పరిచారు?
- A. ఆర్. ఎస్. మీర్థా
- B. ఎ. ఎం. ఖుస్రో
- C. విజయరాఘవాచారి
- D. బి. శివరామన్
Answer: బి. శివరామన్
ప్రత్యక్ష పన్నులు ఎందుకు సక్రమమైనవి
- A. ఎక్కువ ఆదాయాన్ని తెస్తాయి
- B. సులభంగా వసూలు చేయవచ్చు
- C. వ్యక్తి ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేసే సౌలభ్యం ఉంది
- D. ఈ పన్నులు ఎక్కువ మంది కడతార
Answer: వ్యక్తి ఆదాయాన్ని బట్టి పన్ను వసూలు చేసే సౌలభ్యం ఉంది
భారత రాజ్యాంగ్యం అవశేష అధికారాల్ని ఎవరికి ఇచ్చింది
- A. కేంద్ర ప్రభుత్వానికి
- B. రాష్ట్ర ప్రభుత్వాలకు
- C. న్యాయ శాఖకు
- D. ఇవేవీ కాదు
Answer: కేంద్ర ప్రభుత్వానికి
మనదేశంలో బంగారు నాణేలను మొదట ఎవరు ఉపయోగించారు
- A. కుషాణులు
- B. పార్థవులు
- C. శాకులు
- D. ఇండో- గ్రీకులు
Answer: ఇండో- గ్రీకులు
భారత గవర్నర్ జనరల్ కార్యాలయానికి ‘వైస్రాయ్’ బిరుదు ఎపుడు దక్కింది
- A. 1862 ఎ.డి
- B. 1858 ఎ.డి
- C. 1856 ఎ.డి
- D. 1848 ఎ.డి
Answer: 1858 ఎ.డి
రైల్వేను మనదేశంలో ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు
- A. డల్హౌసీ
- B. కర్జన్
- C. కానింగ్
- D. రిపన్
Answer: డల్హౌసీ
వేదకాలంలో పనిస్లు దేనిని నియంత్రించేవారు
- A. వ్యాపారం
- B. వ్యవసాయం
- C. గోపాలకులు
- D. భూమి
Answer: వ్యాపారం
ఇళ్ల ప్రధాన ద్వారాలు రహదారుల వైపు ఏ నగరంలో ఉండేవి
- A. కలిబంగన్
- B. లోతల్
- C. మెహెంజోధార్
- D. చున్హుదెరా
Answer: మెహెంజోధార్
మానవుడు మొదట ఏ ఖనిజాన్ని వాడాడు
- A. ఇనుము
- B. ఇత్తడి
- C. రాగి
- D. తగరం
Answer: రాగి
సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరు
- A. కానింగ్
- B. డల్హౌసీ
- C. హార్డింగ్
- D. లిట్టన్
Answer: కానింగ్
సత్యాగ్రహ ఉద్యమాన్ని గాంధీజీ ఎక్కడ ప్రారంభించారు
- A. అహ్మదాబాద్
- B. బారోల్డి
- C. చంపారన్
- D. ఖేడా.
Answer: చంపారన్
ప్రాచీన తక్షశిల నగరం ఏ నదుల మధ్య ఉండేది
- A. సింధు, జీలం
- B. జీలం, చీనాబ్
- C. బీనాబ్, రావి
- D. రావి, బియాస్
Answer: సింధు, జీలం
భక్త తుకారాం ఎవరి సమకాలీకుడు
- A. బాబర్
- B. అక్బర్
- C. జహంగీర్
- D. ఔరంగజేబు
Answer: ఔరంగజేబు
2008లో ‘రాజీవ్ గాంధీ అవార్డ్ ఆఫ్ జర్నలిజం’ను ఎవరికి ప్రదానం చేశారు
- A. వీర్ సంఘ్వి
- B. కుల్దీప్ నయర్
- C. ప్రభు చావ్లా
- D. వీరెవరికీ కాదు
Answer: వీర్ సంఘ్వి
A-1 నగరంగా ఇటీవల దేన్ని గుర్తించారు
- A. హైదరాబాద్
- B. బెంగళూరు
- C. పూనె
- D. నాసిక్
Answer: హైదరాబాద్
ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటిలిజెన్స్ సీక్రెట్స్ ఆఫ్ రా’ పుస్తక రచయిత ఎవరు
- A. సి. కె. చక్రవర్తి
- B. విజయ్ కుమార్ మిశ్రా
- C. విజయ్ కె. నంబియార్
- D. మేజర్ జనరల్ వి. కె. సింగ్ (రిటైర్డ్)
Answer: మేజర్ జనరల్ వి. కె. సింగ్ (రిటైర్డ్)
Leave a Comment