GK Telugu

భారత దేశం ఉనికి స్వరూపం | Telugu General Knowledge for All Competitive Exams | GK Telugulo

*  భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7కేంద్రపాలిత ప్రాంతాలు,247  దీవులు ఉన్నాయి.

*ప్రపంచంలో వైశాల్యంలో మొదటి పెద్ద ఏడూ దేశాలు:
    1)  రష్యా     2) కెనడా   3) చైనా    4) అమెరికా   5) బ్రెజిల్ 6) ఆస్ట్రేఅలియా  7)భరత్ 

*ప్రపంచ విస్తీర్ణంలో   భారతదేశ విస్త్రిర్ణం   32, 87,  263  చ. కి . మీ .(2. 4%). 

*ఉనికి :  భారతదేశం 8. 4  నుండి 37. 6ఉత్తర ఆంక్షలు . 68. నుండి 97. 25తూర్పు రేకాంశాల మధ్య ఉంది .

*మన దేశ భుసరిహద్దు  పొడవు 15,200 కి. మీ.,తీరరేఖ పొడవు అండమాన్ నికోబార్  మరియు లక్షదీవులతో  కలుపుకుని (ఈ దీవులు కలపకుంటే  6,100  కి .మీ. తీరరేఖ ) 7,516 కి మీ .

*భారతదేశానికి దక్షిణ అంచున ఉన్న ప్రాంతం:  ఇందిరా పాఇంట్ . ఇది  గ్రీట్ నికోబార్ దివిలో ఉంది ,

*   కేప్ కామోరింగా పిలువబడే  కన్యాకుమారి భారత ప్రధాన భూభాగంలో దక్షిణ అంచున చివరి ప్రాంతం. 

* సముద్రతీరం ఉన్న రాష్ట్రాలు. 

*ఎక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం : గుజరాత్. 

* తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం:  గోవా.

* భారత ప్రాదేశిక జల సరిహద్దు 12 నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉంటుంది.

*అండమాన్ & నికోబర్ దీవులు బంగాళఖాతంలో ఉండగా, లక్షదీవులు, మినికాయ్ & అమిమ్దివ్ దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి.

* భారతదేశానికి పశ్చిమాన అరేబియా మహాసముద్రం,తూర్పున బాంగాళాఖాతం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి.

* భారతదేశానికి దక్షిణాన తూర్పు భాగంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేస్తున్నాయి,

*231/2కర్కాటక భారతదేశం మధ్యగా వెళుతూ దేశాన్ని విభిజిస్తున్నది. ఈ రేఖ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చాచిష్గాడ్, జార్కండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర మరియు మిజోరాంల మీదుగా మొత్తం 8 రాష్ట్రల గుండా వెళ్తున్నది.

* 821/2  తూర్పు రీక్షాంశాన్ని భారతదేశ ప్రామాణిక రెక్షాంశంగా గుర్తించరుఈ రిక్షంశం ఉత్తరప్రదేశ్ అలహాబాద్, మధ్యప్రదేశ్., ఛత్తీస్ ఘడ్ , ఒరిస్సా, , ఆంధ్రప్రదేశ్ (కాకినాడ) ల మీదుగా 5 రాష్ట్రాల గుండా పోతునది.

* భారత ప్రామాణిక కాలాన్ని 821/2   రెక్షాంశం ద్వారానే గుర్తిస్తారు. గ్రీన్విచ్ కాలమానం  కంటే భారత కాలమానం 51/2 గంటలు ముందు ఉంటుంది.

*   భారతదేశం యేక  తూర్పు (అరుణాచల్ ప్రదేశ్ )పడమర (గుజరాత్) ల మధ్య కాలభేరి  1గంట  45 నిముషాలు .

*  భారతదేశం   మొదటగా సూర్యోదాయం అయ్యే రాష్ట్రం ఆరుఛానల్ ప్రదేశ్ (డాంగ్). *

*  భారతదేశం చివరగా సూర్యాస్తమయం పొందు రాష్ట్రము గుజరాత్.

*   నైరుతీ రుతుపవానలు  హిందు మహాసముద్రం నుండి ఆరంభమమవుతుంది ,

*    భూపరిస్థతా రాష్ట్రాలు నాలుగు (4)  అవి ….హర్యానా, మధ్యప్రదేశ్, చతుశ్శఘడ్ , జార్కండ్

*   భారతదేశంలో అత్యధికం గ  8రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం -ఉత్తరప్రదేశ్ .

*మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు (5). అవి…

* జమ్మూ -కాశ్మీర్, సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం, తిపుర.

* భారతదేశ ఉత్తరాగ్రం : జముకాష్మీర్ లోని కిలికిదావన్ పాస్.

*  భారతదేశ దక్షిణాగ్రామ్ : నికోబార్ దీవులలోని  ఇందిరా పాయింట్ (పిఙ్గమేలియాన్ పాయింట్).

* భారతదేశంతో   భుసరిహద్దును  కలిగిన పొరలు దేశాలు ఏడూ (7) ఉన్నావు

* భారతదేశం తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో భూసారశాడును   కలిగి ఉన్నది.

*  భారతదేశం పశ్చిమాన  పాకిస్థాన్ తో , వాయువ్య న ఆప్ఘనిస్థాన్ తో భుసరిహద్దును కలిగి ఉంది.

*  భారతదేశం ఉత్తరాన చైనా , నేపాల్, భూటాన్ దేశాలతో తుసరిహద్దును కలిగి ఉంది.

* భారతదేశం లో మొదట వర్షం సంభవిచే [ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!