ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో గల పార్వతీపురం కలెక్టర్ ఆఫీసులో పని చేయడానికి వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం నుంచి జాబ్ ఆశించే వారు ఈ ప్రాంతంలో అవకాశాలను కోరుకునే వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
👉 ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 8 ఫిబ్రవరి 2024 లోపు తమ దరఖాస్తులను పార్వతీపురం కలెక్టర్ ఆఫీసులో అందజేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం క్రింది ఇచ్చిన సమాచారం చూడగలర
👉 సంస్థ పేరు పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ మన్యం జిల్లా
మొత్తం ఉద్యోగాల సంఖ్య 14 పోస్టులు
పోస్టుల వివరాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏడు పోస్టులు
ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లు ఏడు పోస్టులు
👉విద్యార్హతలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పదవ తరగతి పాసై ఉండాలి
👉ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కమిటీ ద్వారా రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసుకుంటారు
👉వయసు 31 డిసెంబర్ 2023 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి
👉దరఖాస్తు విధానం ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మనం జిల్లా పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్ నందు లభించే దరఖాస్తు ఫారాలను చేసి 8 ఫిబ్రవరి 2024 లోపు ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ కార్యాలయం పార్వతీపురం మండలం జిల్లా అనే చిరునామాకు పోస్ట్ ద్వారా గాని లేదా చేయవచ్
Leave a Comment